సూర్యపేట

కాంగ్రెస్ నాయకుల సుడిగాలి పర్యటన
మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాల శుక్రవారం కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి సుడిగాలి పర్యటన చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కొన్నారు. రాబోయే ఎన్నికలలో కాం..
» మరిన్ని వివరాలు
గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలు
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద..
» మరిన్ని వివరాలు
బతుకమ్మ చీరలను పంపిణీ .
జాజిరెడ్డిగూడెం మండలం లోని సూర్యనాయక్ తండా నాణ్య తండా లోయపల్లి కోడూరు కోమటిపల్లి కాసర్లపాడు వేల్పూచర్ల పర్సయపల్లి బొల్లంపల్లి గ్రామాలలో శుక్రవారం ఎంపీపీ మండే రేణుక లక్ష్మి నరసయ..
» మరిన్ని వివరాలు
స్వర్ణకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
- సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం బీఆర్ఎస్ ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని న్యాయవాది, జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షు..
» మరిన్ని వివరాలు
సాహితీ పరిశోధనలు విస్తృతంగా జరగాలి
సాహిత్యంలో పరిశోధనలు విస్తృతంగా జరిగినప్పుడే మరింత లోతైన అంశాలను ముందు తరాలకు అందించడానికి వీలవుతుందని ప్రముఖ సాహితీవేత్త గొడితాల వెంకటేశ్వర్లు ( జీవి ) అన్నారు. గురువారం రాత్రి స..
» మరిన్ని వివరాలు
నా సొంతింటి కల..ఇంత త్వరగా తీరుతుందనుకోలేదు
15 ఏళ్ల క్రితం అమ్మపోయాక అందరూ ఉన్న అనాథనయ్యాను. అమ్మ శవంమీద కాంగ్రెస్ జెండా పెట్టాలని చనిపోయింది. కానీ, ఏ కాంగ్రెస్ నాయకుడూ, బంధువులూ పట్టించుకోలేదు. రాళ్లు, పెచ్చలు ఊడిప..
» మరిన్ని వివరాలు
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా చిలకరాజు శ్రీను చేపూరి కొండల్ ఎన్నిక.
ఈ నెల మూడో తేదీ నేరేడుచర్ల లో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య సూర్యాపేటజిల్లా రెండవ మహాసభల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చిలకరాజు శ్రీను చేపూరి కొండలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట..
» మరిన్ని వివరాలు
ఎన్నికల విధులకు సిద్దంగా ఉండండి
- వ్యవస్థకు భంగం కలిగించే వ్యవస్థీకృత కార్యకలాపాలను అడ్డుకోవాలి - సూర్యాపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు స..
» మరిన్ని వివరాలు
కేసీఆరే గ్యారెంటీ... బీఆర్ఎస్సే వారంటీ
- అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - కుల వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆరే - రూ. 50 కోట్లతో క్రీడా పాఠశాల, స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన - రూ. 80 లక్షలతో నిర్మించ..
» మరిన్ని వివరాలు
ఆకలి తీర్చి... అక్షరాలు నేర్పి...
- కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ ఫాస్ట్ - దేశంలో అల్పాహారం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ - ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లక్షల 48 వేల 408 మంది విద్యార్థులకు లబ్ది - డ్రాప్ ఔట్స్ త..
» మరిన్ని వివరాలు