ఎస్బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తులు నేటినుంచి ఆరంభమయ్యాయి. అర్హత కలిగినవారు ఈనెల 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 5008 పోస్టులు భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మొత్తం పోస్టులు: 5008 ఇందులో జనరల్ 2143, ఈడబ్ల్యూఎస్ 490, ఓబీసీ 1165, ఎస్సీ 743, ఎస్టీ 467 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 7 దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27 ప్రిలిమినరీ ఎగ్జామ్: నవంబర్ నెలలో వెబ్సైట్: https://sbi.co.in
Related Images
Related News

ఎస్బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ...

త్వరలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్.. టీఎస్పీఎస్సీ కసరత్తు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే గ్రూ ...

ఇంజినీరింగ్ శాఖల్లో 1540 ఏఈఈ పోస్టులు
– రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీగా ఉన్న ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో సమావేశమైన మంత్రి శ్రీ కేటీఆర్
ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ) ...

783 పోస్టులతో గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచ ...

ఇప్పటికైతే కాంగ్రెస్ లోనే కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు కొత ...

గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం-కల్వకుంట్ల సుజిత్ రావు
గణతంత్రం కాంగ్రెస్ దేశానికి ఇచ్చిన వరం. భారత జాతిని ప్ర ...

గ్రూప్-2 అభ్యర్థులకు అలెర్ట్...
* పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ. గ్రూప్-2 పర ...

నూతన ధర్నా చౌక్ వెడల్పు పెంచాలని ప్రజా పంధా వినతి
ఖమ్మం,మార్చి 17,సూర్యాపేట టైమ్స్: ఖమ్మం నూతన కలెక్టరేట్ ప ...

దివ్యాంగులు బస్సు పాసులను సద్వినియోగం చేసుకోవాలి
సత్తుపల్లి, మార్చి 17,సూర్యాపేట టైమ్స్: అర్హులైన దివ్యాం ...