Share this on your social network:
Published:
04-09-2023

గ్రూప్స్ పరీక్షార్ధుల కోసం ..

1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు? 1) పానగల్లు, భువనగిరి 2) పానగల్లు, చండూరు 3) చండూరు, నిర్మల్‌ 4) చండూరు, భువనగిరి స‌మాధానం: 2 2. కాకతీయల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం? 1) నిర్మల్‌ 2) చండూరు 3) పానగల్లు 4) బోధన్‌ స‌మాధానం: 1 3. తెలుగులో తొలి స్వతంత్ర కవిగా, ఆదికవిగా పేరొందింది ఎవరు? 1) నరహరి 2) పాల్కురికి సోమనాథుడు 3) జీనవల్లభుడు 4) రుద్రదేవుడు స‌మాధానం: 2 4. దేశీయతకు (భాషలో,ఛందస్సులో, వస్తువులో) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన కవి? 1) వేములవాడ భీమకవి 2) పాల్కురికి సోమనాథుడు 3) నన్నయ 4) ఎర్రన స‌మాధానం: 2 5. కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవమతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం? 1) మొదటి ప్రోలరాజు 2) రెండో ప్రోలరాజు 3) రెండో బేతరాజు 4) రుద్రదేవుడు స‌మాధానం: 3 6. కాకతీయుల కాలంలో ‘కాలముఖశైవ’ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది? 1) జోగిపేట 2) అలంపురం 3) హనుమకొండ 4) ఇంద్రపురి స‌మాధానం: 2 7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం? 1) జోగిపేట 2) ఇంద్రపురి 3) ధర్మపురి 4) అలంపురం స‌మాధానం: 3 8. కిందివాటిలో వైష్ణవ మతానికి సంబంధించిన రచన? 1) పండితారాధ్య చరిత్ర 2) బసవ పురాణం 3) జినేంద్రకల్యాణాభ్యుదయం 4) రంగనాథ రామాయణం స‌మాధానం: 4 9. తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు? 1) మొదటి ప్రోలరాజు 2) రెండో ప్రోలరాజు 3) మొదటి బేతరాజు 4) రెండో బేతరాజు స‌మాధానం: 4 10. నీతిసారం గ్రంథ రచయిత? 1) జాయపసేనాని 2) రుద్రదేవుడు 3) ప్రతాపరుద్రుడు 4) నరహరి కవి స‌మాధానం: 2 11. మమ్మటుడి ‘కావ్య ప్రకాశాని’కి వ్యాఖ్యానం ఏది? 1) చిత్తానురంజనం 2) స్మృతిదర్పణం 3) తర్కరత్నాకరం 4) నీతిసారం స‌మాధానం: 1 12. కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు? 1) బ్రహ్మశివకవి 2) మయూరకవి 3) జాయపసేనాని 4) నరహరి స‌మాధానం: 4 13. నరహరి కవి ఏ ప్రాంతానికి చెందినవారు? 1) భువనగిరి 2) కొలనుపాక 3) హనుమకొండ 4) పానగల్లు స‌మాధానం: 1 14. స్మృతిదర్పణం, తర్కరత్నాకరం గ్రంథాలను రాసిందెవరు? 1) జాయపసేనాని 2) నరహరి కవి 3) మయూరకవి 4) నాగదేవకవి స‌మాధానం: 2 15. ‘నృత్తరత్నావళి’ గ్రంథ రచయిత? 1) పాల్కురికి సోమన 2) నరహరి కవి 3) జాయపసేనాని 4) చక్రపాణి రంగనాథుడు స‌మాధానం: 3 16. శివశక్తి దీపిక, గిరిజాధినాయక శతకాలను రచించిందెవరు? 1) జాయపసేనాని 2) పాల్కురికి సోమన 3) చక్రపాణి రంగనాథుడు 4) విశ్వేశ్వర దేశికుడు స‌మాధానం: 3 17. గణపతిదేవుడి దీక్షాగురువు? 1) కృష్ణమాచార్యులు 2) విశ్వేశ్వరదేశికుడు 3) శరభాంకుడు 4) శివదేవయ్య స‌మాధానం: 2 18. ‘శివతత్త్వ రసాయనం’ గ్రంథ రచయిత? 1) శరభాంకుడు 2) శివదేవయ్య 3) విశ్వేశ్వరదేశికుడు 4) కృష్ణమాచార్యులు స‌మాధానం: 3 19. తెలంగాణకు చెందిన తొలి వైష్ణవ కవి? 1) గంగాధర కవి 2) కృష్ణమాచార్యులు 3) శివదేవయ్య 4) శరభాంకుడు స‌మాధానం: 2 20. తెలుగులో తొలి వచనాలైన ‘సింహగిరి వచనాల’ను రచించిందెవరు? 1) కృష్ణమాచార్యులు 2) శివదేవయ్య 3) శరభాంకుడు 4) గంగాధరకవి స‌మాధానం: 1 21. ‘రాజరుద్రీయం’ గ్రంథ రచయిత? 1) శివదేవయ్య 2) గంగాధర కవి 3) కొలని రుద్రదేవుడు 4) శరభాంకుడు స‌మాధానం: 3 22. కృష్ణమాచార్యులు ఏ ప్రాంత నివాసి? 1) ఓరుగల్లు 2) జోగిపేట 3) భువనగిరి 4) సంతవూరు స‌మాధానం: 4 23. మహాభారతాన్ని నాటకరూపంలో రచించిన కవి? 1) శేషాద్రి రమణ కవులు 2) గంగాధర కవి 3) మంచన 4) శివదేవయ్య స‌మాధానం: 2

Related Images



Related News


చదువు కోసం... పర్యావరణం కోసం...

చదువు కోసం పర్యావరణం కోసం కృషి చేయాలనే కార్యక్రమం లో భా ...


గురు(తర) భాద్యత..!

మట్టిని మాణిక్యంగా.. మనిషిని మహోన్నతుడిగా.. బండరాయిని భగ ...


గ్రూప్స్ పరీక్షార్ధుల కోసం ..

1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు? 1) ...